న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటుతోనే ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాదికి 8 శాతం వుంటుందనీ, వచ్చే ఏడాదికల్లా అది 9 శాతానికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత్పై కొద్దిపాటి ప్రభావాన్ని చూపినా, దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటినీ తట్టుకుని స్థిరంగా నిలబడిందని ఆయన చెప్పారు.
అక్టోబర్ 7, 2008
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI