ఆంధ్రప్రదేశ్ న్యూస్

అక్టోబర్ 7, 2008

ఎన్‌కౌంటర్‌ కేసు నిందితులకు న్యాయసహాయం: అమర్‌సింగ్‌

Filed under: 1 — manyasima @ 12:35 అపరాహ్నం

పనాజీ: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులను కొద్దిరోజుల కిందట జామియానగర్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చేసిన కేసులో… అరెస్టు చేసినవారు అమాయకులని విచారణలో తేలితే తాము యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన వారికి తమ పార్టీ న్యాయసహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. నిజంగా వారు తీవ్రవాదులైతే చంపేయాలనీ, అమాయకులైతే మాత్రం వారికి న్యాయ సహాయం అందించాలని అమర్‌సింగ్‌ అన్నారు. ఈ కేసును వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ అంగీకరించారు.

వ్యాఖ్యానించండి »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Banana Smoothie. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.