దుల్హే: ఉత్తర మహరాష్ట్రలోని దుల్హే పట్టణంలో నిన్న విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఆదివారం నుంచీ జరుగుతున్న మతఘర్షణల్లో ఇప్పటికి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. 126 మంది గాయపడ్డారు. అల్లర్లకు కారకులని అనుమానిస్తున్న 77 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
అక్టోబర్ 7, 2008
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI